ఆయేషా మీరా హత్య కేసు: ఎట్టకేలకు పునర్విచారణ, సిట్ ఏర్పాటు, పర్యవేక్షక బాధ్యత గౌతమ్ సవాంగ్ కు
సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేసింది.
అమరావతి: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేసింది.
డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. సిట్ పర్యవేక్షక బాధ్యతలను విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం అప్పగించింది.

2007లో విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో ఆయేషా మీరా హత్యకు గురైన విషయం, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు నివ్వడం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఈ కేసులో మళ్లీ విచారణ జరగనుంది. ఇప్పుడైనా అసలు దోషులు బయటికి వస్తారా? ప్రత్యేక విచారణ బృందా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఈ కేసులో దోషులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే!
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications