అదే నాకు శ్రీరామ రక్ష, నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు: బాలకృష్ణ
హిందూపురం ప్రజల అభిమానమే తనకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అన్నారు. ఆయన హిందూపురంలో పర్యటించారు.
అనంతపురం: హిందూపురం ప్రజల అభిమానమే తనకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అన్నారు. ఆయన హిందూపురంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. నాడు తెలుగు గంగ ద్వారా ఎన్టీఆర్, నేడు పట్టిసీమ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు అపర భగీరథులు అయ్యారన్నారు.

అలాగే, అక్టోబర్ నెలాఖరు నాటికి హంద్రీనీవా ద్వారా హిందూపురానికి తాగునీరు అందిస్తామన్నారు. ఆయనకు టిడిపి నేతలు ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications