పవన్ కళ్యాణ్కు షాకిచ్చిన సిద్ధార్థనాథ్
విజయవాడ: ఏపీలోని అధికార టీడీపీతో తమ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీకి మధ్య ఎలాంటి మనన్పర్ధలు లేవని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ గత ఎన్నికల సమయంలో తమకు మద్దతు మాత్రమే తెలిపారని చెప్పారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీతో తాము జతకట్టలేదని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. టీడీపీయే తమ మిత్రపక్షమని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తమ పార్టీ ఈ నెల 26న ర్యాలీ నిర్వహించనుందని, అందులో తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటారని సిద్దార్థ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
More From
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications