బోటు ఎప్పుడు బయలుదేరింది, ఎంతమంది ఉన్నారు: అఖిలప్రియ ఆరా
కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.
విజయవాడ: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.
Recommended Video

చదవండి: ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లులేక.. బోటు ప్రమాదానికి కారణాలు ఇవీ
ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కార్తీక వన సమారాధనకు వచ్చిన పర్యాటకులకు ఇలాంటి ప్రమాదం ఎదురవడం, మృతుల్లో ఎక్కువమంది ఒంగోలు వాకర్స్ క్లబ్కు చెందిన వారు కావడంపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. బోటు భవానీ ద్వీపం నుంచి ఎప్పుడు బయలుదేరింది, ఆ సమయంలో పరిమితికి మించి ఎంత మందిని ఎక్కించుకున్నారు? అనే అంశాలను ఆరా తీశారు.
చదవండి: కృష్ణా నదిలో ఘోర ప్రమాదం, తిరగబడిన బోటు
బోటు నిర్వాహకులైన సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ, రివర్ బోటింగ్కు అసలు అనుమతులు ఉన్నాయా? అనే అంశంపై లోతుగా పరిశీలన జరపాలని టూరిజం అధికారులను ఆదేశించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications