బీటెక్ రవి దీక్ష భగ్నం, కొనసాగుతున్న సీఎం రమేష్ నిరాహార దీక్ష
కడప: స్టీల్ ప్లాంట్ కోసం ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షను భగ్నం చేసేందుకు బుధవారం సాయంత్రం పోలీసులు దీక్షా ప్రాంగణానికి వచ్చారు. పోలీసులు అక్కడకు రావడంతో టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
బీటెక్ రవి పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. అతనికి అత్యవసరంగా చికిత్స చేయించకుంటే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతనిని వెంటనే రిమ్స్కు తరలించారు. తాను ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అతను తెలిపారు. సీఎం రమేష్ దీక్ష కొనసాగుతోంది.

More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications