బీటెక్ రవి దీక్ష భగ్నం, కొనసాగుతున్న సీఎం రమేష్ నిరాహార దీక్ష
కడప: స్టీల్ ప్లాంట్ కోసం ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షను భగ్నం చేసేందుకు బుధవారం సాయంత్రం పోలీసులు దీక్షా ప్రాంగణానికి వచ్చారు. పోలీసులు అక్కడకు రావడంతో టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
బీటెక్ రవి పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. అతనికి అత్యవసరంగా చికిత్స చేయించకుంటే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతనిని వెంటనే రిమ్స్కు తరలించారు. తాను ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అతను తెలిపారు. సీఎం రమేష్ దీక్ష కొనసాగుతోంది.

More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications