'అందుకే అమరావతిలో ప్లీనరీకి జగన్కు అర్హత లేదు, క్షమాపణ చెప్తేనే'
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో ప్లీనరీ నిర్వహించే అర్హత లేదని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో ప్లీనరీ నిర్వహించే అర్హత లేదని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం మండిపడ్డారు.
ముందు జగన్ క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే ప్లీనరీ నిర్వహించుకోవాలన్నారు. అధికారం దక్కలేదని తమ ప్రభుత్వంపై వైసిపి అడుగడుగునా విషం కక్కుతోందన్నారు.

ప్రభుత్వానికి ఏ అంశంలోను ప్రతిపక్షం సహకరించడం లేదన్నారు. మీలాంటి బాధ్యతలేని ప్రతిపక్షం వల్ల రాష్ట్రానికి నష్టమన్నారు. అధికార పార్టీపై బురద జల్లేందుకే ప్లీనరీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న లేఖ కూడా రాశారు.
More From
-
YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన -
లెక్క మారుతోంది, ఇక నుంచి - టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!! -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications