సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పచ్చి బూటకం: సోమిరెడ్డి

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రత్యేక ప్రతిపత్తిపై నాటకాలాడుతున్నాయని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రణాళిక సంఘం రూపొందించే ప్రత్యేక ప్రతిపత్తి సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మెజార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదం తెలపాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో రాజస్థాన్, ఒరిస్సాలకు ప్రత్యేక ప్రతిపత్తి సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏపికి దళితుడినే సిఎం చేయాలి: పద్మారావు
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రానికి దళితుడినే ముఖ్యమంత్రిని చేయాలని దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. సీమాంధ్రకు బుద్ధప్రదేశ్గా నామకరణం చేయాలని అన్నారు. సీమాంధ్రలోని విశాఖపట్టణాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
అరకులోయలో గిరిజన విశ్వవిద్యాలయం, రాజమండ్రిలో దళిత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని, అనంతపురంలో విద్యుత్ కారిడార్ నిర్మించాలని కోరారు. విజయాడలో ఎన్ఐటి, రాజమండ్రిలో ఐఐటీలను ఏర్పాటు చేయాలని కత్తి పద్మారావు డిమాండ్ చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications