మరుసటి రోజేనా: జగన్పై బాబు అసహనం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. పంట రుణాల రద్దుకు సంబంధించి జగన్ ఎపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిన్న రాత్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, మరుసటి రోజే జగన్ తనకు లోన్లకు సంబంధించి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. తానేం చేసినా ప్రజలు ఆమోదిస్తారని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, చంద్రబాబుకు సోమవారం రాత్రి పలువురి నుండి శ్వేతపత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. మంగళవారం నుండి శ్వేతపత్రాలు తీసుకుంటానని బాబు చెప్పారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. పంట రుణాల రద్దుకు సంబంధించి జగన్ ఎపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

చంద్రబాబు
దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిన్న రాత్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, మరుసటి రోజే జగన్ తనకు లోన్లకు సంబంధించి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. తానేం చేసినా ప్రజలు ఆమోదిస్తారని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. పంట రుణాల రద్దుకు సంబంధించి జగన్ ఎపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

చంద్రబాబు
చంద్రబాబుకు సోమవారం రాత్రి పలువురి నుండి శ్వేతపత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. మంగళవారం నుండి శ్వేతపత్రాలు తీసుకుంటానని బాబు చెప్పారు.

చంద్రబాబు
చంద్రబాబుకు సోమవారం రాత్రి పలువురి నుండి శ్వేతపత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. మంగళవారం నుండి శ్వేతపత్రాలు తీసుకుంటానని బాబు చెప్పారు.

మధుసూదనాచారీ
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారి... సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

మధుసూదనాచారి
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల అభినందనలు.

మధుసూదనాచారి
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి సెల్యూట్ చేస్తున్న ఓ పోలీసు అధికారు.

ఆలింగనం
శాసన సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మంగళవారం బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల అభినందనలు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications