జెసి దివాకర్రెడ్డికి బాబు షాక్: ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందే
ట్రావెల్బ్యాన్ వివాదానాన్ని పరిష్కరించుకోవాలని అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.
అమరావతి: ట్రావెల్బ్యాన్ వివాదానాన్ని పరిష్కరించుకోవాలని అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.
విశాఖ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ విషయంలో ఎయిర్పోర్ట్ సిబ్బందిపై ఎంపీ జెసి దివాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రింటర్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే ఆరోజునుండి విమానాయానసంస్థలు ఆయనపై ట్రావెల్ బ్యాన్ను విధించాయి. రెండురోజులక్రితం ఆయనను విమానంలో ఎక్కకుండా కొన్ని ప్రైవేట్ విమానసంస్థలు అడ్డుకొన్నాయి. విజయవాడకు వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్న జెసి దివాకర్రెడ్డిని ట్రూజెట్ ఎయిర్లైన్స్ సంస్థ అడ్డుకొంది.
అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చంద్రబాబునాయుడు అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డికి సూచించారు. ప్రజాజీవితంలో సహనం ఉండాలని ఆయన జెసికి సూచించారు.
మరోవైపు కేంద్రమంత్రి ఆశోక్గజపతిరాజుతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications