వరుస భేటీలు: ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజి బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిశారు. వారికి తమ రాష్ట్రంలోని సమస్యలను చంద్రబాబు నాయుడు వివరించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివిధ సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి శ్రీపాద్ యెసో నాయక్, విద్యుత్, బొగ్గు శాఖ పియూష్ గోయల్, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిలను కలిశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
చంద్రబాబు
కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీపాద్ యెసో నాయక్తో భేటీ అయిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు
కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ పియూష్ గోయల్తో భేటీ అయిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు
కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ పియూష్ గోయల్ను కలిసిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పలు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్న చంద్రబాబు నాయుడు.