చంద్రబాబుకు దమ్ముంటే సవాల్ స్వీకరించాలి: తమ్మినేని సీతారాం
పారడైజ్ పేపర్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు విమర్శలు చేశారు.
అమరావతి: పారడైజ్ పేపర్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో వైసిపి అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం కౌంటర్ ఇచ్చారు. పారడైజ్ పేపర్ల అంశంపై జగన్ స్పందించారని, ఆయన సవాల్ విసిరానని, చంద్రబాబుకు దమ్ముంటే దానిని స్వీకరించాలన్నారు.

చంద్రబాబు తన ఆరోపణలు రుజువు చేయకుంటే పదవికి రాజీనామా చేయాలన్నారు. అసత్య ఆరోపణలపై స్పందించాలని టిడిపికి తాము గడువు ఇచ్చినప్పటికీ ఆ పార్టీ నాయకులు స్పందించలేదన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications