ఆంధ్రప్రదేశ్ కోసం..: బిల్ గేట్స్తో నేడు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ టెలీ కాన్ఫరెన్స్ ఉంటుంది.
వైద్య సేవలో భాగంగా బిల్గేట్స్ మిలిందా అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా చంద్రబాబు బిల్ గేట్స్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గేట్స్ మిలిందా ఫౌండేషన్ వైద్య సేవలు ఏపీలో చేపట్టాలని ఈ సందర్భంగా బిల్గేట్స్ను కోరారు.

దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వీరిద్దరి మధ్య టెలీ కాన్ఫరెన్స్ జరగనుంది. గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు వైట్ స్పేస్ పేరిట మైక్రోసాఫ్ట్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఏపీలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశంపై కూడా వీరి మధ్య చర్చకు రానుందని తెలుస్తోంది.
-
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications