ఏపీకి వస్తే బాగుంటుంది: బాబు, జయసుధకు మురళీమోహన్ అభినందన
అమరావతి: తెలుగు సినిమా పరిశ్రమ ఏపీలో స్థిరపడిదే బాగుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. బుధవారం నాడు పలువురు సినీ ప్రముఖులు చంద్రబాబును కలిశారు.
చంద్రబాబును కలిసిన వారిలో 2012-13 సంవత్సరాల నంది అవార్డుల ఎంపిక కమిటీ ఉంది. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడారు.
చిత్ర పరిశ్రమ ఏపీలో స్థిరపడేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అన్ని సంవత్సరాల నంది అవార్డులను ఒకే వేదిక పైన ఇవ్వాలన్న ఆలోచన ఉందని తెలిపారు.

కాగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించి నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2012-13 సంవత్సరానికి గాను అవార్డులను ప్రకటించారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయసుధ అధ్యక్షతన ఏర్పాటయిన కమిటీ అవార్డులను ప్రకటించింది. ఆ కార్యక్రమంలో మురళీ మోహన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అవార్డుల ఎంపిక చాలా కష్టంతో కూడుకున్న పని అని జయసుధ అన్నారు. రెండు నెలల పాటు కష్టపడి మంచి చిత్రాలను ఎంపిక చేశారని జయసుధతో పాటు కమిటీ సభ్యులను మురళీమోహన్ అభినందించారు.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!











Click it and Unblock the Notifications