వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష
పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష
పోలవరం పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దేవినేని ఉమా, సిమెంట్ కంపెనీల ప్రతినిధులు, ముఖ్య అధికారులు హాజరయ్యారు. గత వారం రోజులుగా పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రతి రోజు 2 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా తవ్వకం పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ రమేష్ కుమార్ పోలవరం పనుల పురోగతిపై నిర్మాణ ప్రాంతం నుంచి వివరాలు తెలియజేశారు.
English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu has reviewed the progress of Polavaram project works.
Story first published: Tuesday, December 6, 2016, 17:21 [IST]