ఛత్తీస్గఢ్ మావోయిస్టుల దాడిలో అనంతపురం జవాను మృతి
హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో సోమవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన జవాను ఉన్నారు. జిల్లాలోని నల్లమాడ మండలం డెన్నికోటకు చెందిన జవాన్ రామ్మోహన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు సోమవారం గాలింపు చర్యలు చేపట్టి తిరిగి వస్తుండగా... సుకమా జిల్లా పరిధిలో చోటుచేసుుకన్న మావోయిస్టుల దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది మావోయిస్టులు చేసిన అతి పెద్ద దాడుల్లో ఇది మొదటిది. మృతుల్లో ఇద్దరు అధికారులు, 14 మంది జవాన్లు ఉన్నారు. గత నెలలో సుక్మా జిల్లాలో జరిగిన సంఘటనలో గాయపడిన ఆరుగురు సిఆర్పిఎఫ్ సిబ్బంది, ఓ ఐఎఎఫ్ కమెండోను తరలిస్తుండగా నక్సలైట్లు భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్పై దాడి చేశారు.
సోమవారం సంఘటన జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని రాయపూర్కు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపటి నుంచి దండకారణ్యంలో మావోయిస్టులు అమర వీరుల వారోత్సవాన్ని తలపెట్టారు. సిఆర్పిఎఫ్ ఎదురు దాడి చేయకుండా ప్రజలను మావోయిస్టులు కవచాలుగా వాడుకున్నట్లు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications