శ్రీవారిని సేవలో యూపీ సీఎం అఖిలేష్ (ఫోటోలు)
తిరుమల: ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామ వారిని పులువురు ప్రముఖలు దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వీఎన్ సంపత్లు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
సీఎం అఖిలేష్ యాదవ్... భార్య, కుటుంబ సభ్యులతో తిరుమలకు విచ్చేశారు. వీరందరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనాంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం సంతృప్తికరంగా జరిగిందని.... ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని అన్నారు. అంతక ముందు సీఎం అఖిలేష్కి తిరుమల తిరుపతి దేవస్ధానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు శ్రీకృష్ణ గెస్ట్హౌస్ వద్ద సాదర స్వాగతం పలికారు.
శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం అఖిలేష్
ఆదివారం
ఉదయం
తిరుమల
శ్రీ
వేంకటేశ్వర
స్వామ
వారిని
పులువురు
ప్రముఖలు
దర్శించుకున్నారు.
ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రి
అఖిలేష్
యాదవ్
వీఐపీ
ప్రారంభ
దర్శన
సమయంలో
శ్రీవారిని
దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం అఖిలేష్
సీఎం
అఖిలేష్
యాదవ్...
భార్య,
కుటుంబ
సభ్యులతో
తిరుమలకు
విచ్చేశారు.
వీరందరికి
ఆలయ
అధికారులు
స్వాగతం
పలికి,
దర్శన
ఏర్పాట్లు
చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం అఖిలేష్
స్వామి
వారి
దర్శనాంతరం
వేద
పండితులు
వేదాశీర్వచనం
పలికి,
స్వామి
వారి
తీర్ధ
ప్రసాదాలు
అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం అఖిలేష్
సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం సంతృప్తికరంగా జరిగిందని.... ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని అన్నారు. అంతక ముందు సీఎం అఖిలేష్కి తిరుమల తిరుపతి దేవస్ధానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు శ్రీకృష్ణ గెస్ట్హౌస్ వద్ద సాదర స్వాగతం పలికారు.