వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్ధా ప్రభావంపై చినరాజప్ప సమీక్ష
చిత్తూరు జిల్లాలో తుపాను ప్రభావంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చినరాజప్ప ఆదేశించారు. 'వర్ద' తుపాను తీవ్రత, సహాయచర్యలపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తిరుపతిలో అధికారులతో సమీక్ష జరిపారు.
Comments
English summary
Andhra Pradesh deputy CM China Rajappa reviewed on Vardah cyclone effect in Chittoor district of Andhra Pradesh.
Story first published: Tuesday, December 13, 2016, 16:26 [IST]