పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఇచ్చేందుకు సిద్ధం...మంత్రి చినరాజప్ప సంచలనం
రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.కాగా పోలవరం ప్రాజెక్టుపై హోమంత్రి చినరాజప్ప ప్రకటన సంచలనం సృష్టించింది.
నిన్నటిదాకా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్న తరుణంలో చినరాజప్ప ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

కేంద్రప్రభుత్వం సహకారంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామన్నారు. అయితే సంప్రదాయాల కోసం చట్టాన్ని అతిక్రమించరాదని, అది కరెక్ట్ కాదని మంత్రి అన్నారు. గోదావరిలో నీటిమట్టం తగ్గినా సీలేరు, బలిమెల రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించి రబీ పంటను కాపాడితీరుతామని చినరాజప్ప చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications