భూమా నాగిరెడ్డి మృతిపై చిరంజీవి, అఖిలప్రియతో మాట్లాడిన జగన్
భూమా నాగిరెడ్డి మృతి ఏపీ రాజకీయాలకు తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
నంద్యాల: భూమా నాగిరెడ్డి మృతి ఏపీ రాజకీయాలకు తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
అఖిలప్రియతో మాట్లాడిన జగన్, విజయమ్మ
భూమా నాగిరెడ్డి కూతురు, ఎమ్మెల్యే అఖిల ప్రియతో వైసిపి అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫోన్లో మాట్లాడారు.

ఆళ్లగడ్డకు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆళ్లగడ్డకు వెళ్తున్నారు. భూమా మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అంత్యక్రియల్లో చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఆళ్లగడ్డ వెళ్లనున్నారు. భూమా నాగిరెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.
భూమా మృతితో ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. ఆయన కుటుంబానికి, తమ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉందని చెప్పారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications