న్యాయ విచారణ జరపాల్సిందే: శేషాచలం ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవిచారణ జరిపించడమే సరైందని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సి) అభిప్రాయపడింది. శేషాచలం అడవుల్లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 20 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఇరవై మంది హతమైన సంఘటనా స్థలాన్ని కూడా మానవ హక్కుల సంఘం బృందం పరిశీలించనుంది. ఏప్రిల్ 7వ తేదీన 20 మంది పోలీసు కాల్పుల్లో హతమైన పరిస్థితిని బృందం అంచనా వేయనుంది.
ఎన్హెచ్ఆర్సి గురువారం విచారణ జరిపింది. ఇటువంటి సంఘటనల్లో న్యాయ విచారణ జరిపించిండం తప్పనిసరి అని అభిప్రాయపడింది. రెవెన్యూ అధికారులతో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

వెహికిల్ లాగ్ బుక్స్ వంటి సంఘటన స్థలంలోని వివరాలను నిల్వ చేయాలని బాలకృష్ణన్ ఆదేశించారు. సంఘటనకు సంబంధించిన వైర్లెస్ సమాచార వినిమయానికి సంబంధించిన వివరాలను కూడా అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
గాయుపడిన పోలీసుల వైద్య చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కూడా ఆయన ఆదేశించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications