నాడు వెలివేశారు,నేడు అక్కున చేర్చుకొన్నారు, ఐఎఎస్ 3వ,ర్యాంకర్ గోపాలకృష్ణ కుటుంబానికి ఘన స్వాగతం
ఒకనాడు ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్తులే , నేడు ఆ కుటుంబాన్నే గ్రామస్థులు సాదరంగా స్వాగతం పలికారు. ఐఎఎస్ లో మూడవ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణకు ఆయన స్వగ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్థులు.
శ్రీకాకుళం: ఒకనాడు ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్తులే , నేడు ఆ కుటుంబాన్నే గ్రామస్థులు సాదరంగా స్వాగతం పలికారు. ఐఎఎస్ లో మూడవ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణకు ఆయన స్వగ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్థులు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గర పురపాలక సంఘం పరిధిలోని పొరసాంబ అనే గ్రామంలో శనివారం పండగ వాతావరణం కన్పించింది.20 ఏళ్ళ క్రితం ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్థులే శనివారం నాడు ఘనంగా ఆ కుటుంబానికి స్వాగతం పలికారు.

తమవాడు ఇంతగా ఎదగడంతో చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. పూలమాలలతో సత్కరించారు. 20 ఏళ్ళ క్రితం ఈ కుటుంబాన్ని వెలేసిన గ్రామస్థులే నేడు భాజాభజంత్రీలతో స్వాగతం పలికారు.
తమవాడు ఇంతగా ఎదగడంతో చూడటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామానికి చేరుకొన్న గోపాలకృష్ణ తల్లిదండ్రులను, తోబుట్టువులను బంధువులను ఒక్కసారిగా చూసిన జనం బోవోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులకు ఆయన పాదాబివందనం చేశారు.
తాము పడిన కష్టాలను తమ కొడుకు శ్రమను గుర్తుచేసుకొని ఆనందబాష్పాలు రాల్చారు.బిడ్డను మనసారా ఎత్తుకొని నుదుట ముద్దాడారు. గోపాలకృష్ణకు మిఠాయి తినిపించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications