పొత్తుల గోల: పాల్వాయి ఇంటి ముందు ధర్నా

దీనిపై స్పందించిన పాల్వాయి మునుగోడును సిపిఐకి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిపిఐతో పొత్తు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఆయన అన్నారు. సిపిఐతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం కలుగుతుందని పాల్వాయి తెలిపారు.
అయితే మునుగోడు నుంచి పాల్వాయి కుమార్తె స్రవంతిని పోటీలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయతే ఈ స్థానానికి సిపిఐకి కేటాయించారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో కార్యకర్తలు పాల్వాయి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
మునుగోడును సిపిఐకి కేటాయిస్తే స్రవంతిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపాలని కార్యకర్తలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పాల్వాయి నివాసంలో ముఖ్య అనుచరులతో చర్చలు జరుగుతున్నాయి. స్రవంతి రెడ్డి అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications