బాబుకు 'రియల్ ఎస్టేట్' లింకు!: సీఆర్డీఏపై మాజీ మంత్రి ఝలక్..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు.
విజయవాడ: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. అందుకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం చేపట్టినట్లు సీఎం చంద్రబాబు పలు వేదికలపై చెప్పారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అవకాశమున్నా.. వీలైనంత త్వరగా రాజధానిని నిర్మించాలన్న ఉద్దేశంతోనే విజయవాడకు మకాం మార్చినట్లు తెలిపారు.
అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్నారు. మూడేళ్ల కాలంలో ఆయన రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. సీఆర్డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) కాస్త 'చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్దిని పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ జిల్లాలకు చుక్క నీరు కూడా ఇవ్వడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనని, ఇందులో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. రాయలసీమపై చంద్రబాబుది కపట ప్రేమేనని విమర్శించారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications