ఏపీలో పోలీస్ నెట్వర్క్పై సైబర్ ఎటాక్: హ్యాకింగ్తో స్తంభించిన విధులు..
కంప్యూటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
చిత్తూరు: ఏపీ పోలీస్ నెట్వర్క్ హ్యాకింగ్కు గురైంది. హ్యాకర్ల పంజాతో శుక్రవారం మధ్యాహ్నాం నుంచి పోలీస్ నెట్ వర్క్ కంప్యూటర్లు స్తంభించిపోయాయి. చిత్తూరు, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల్లో పోలీస్ నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
హ్యాకింగ్ పై తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. కంప్యూటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

విండోస్ ఆపరేటింగ్ వాడుతున్న సర్వర్లే ఎక్కువ శాతం హ్యాకింగ్ బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 25శాతం కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురవగా.. వాటిని డీకోడింగ్ చేయడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏపీలో పోలీస్ నెట్ వర్క్ వరుసగా పలు చోట్ల హ్యాకింగ్ గురవుతున్నట్లు చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications