ఏపీలో పోలీస్ నెట్వర్క్పై సైబర్ ఎటాక్: హ్యాకింగ్తో స్తంభించిన విధులు..
కంప్యూటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
చిత్తూరు: ఏపీ పోలీస్ నెట్వర్క్ హ్యాకింగ్కు గురైంది. హ్యాకర్ల పంజాతో శుక్రవారం మధ్యాహ్నాం నుంచి పోలీస్ నెట్ వర్క్ కంప్యూటర్లు స్తంభించిపోయాయి. చిత్తూరు, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల్లో పోలీస్ నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
హ్యాకింగ్ పై తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. కంప్యూటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

విండోస్ ఆపరేటింగ్ వాడుతున్న సర్వర్లే ఎక్కువ శాతం హ్యాకింగ్ బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 25శాతం కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురవగా.. వాటిని డీకోడింగ్ చేయడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏపీలో పోలీస్ నెట్ వర్క్ వరుసగా పలు చోట్ల హ్యాకింగ్ గురవుతున్నట్లు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications