అమరావతి నిర్మాణంలో బ్రిటన్ భాగస్వామ్యం: మోడీ, కామెరూన్ల సంయుక్త ప్రకటన
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి మరింత దన్ను లభించింది. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు ఈ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రిటన్ సైతం అమరావతి నిర్మాణంలో భాగస్వామి కానుంది.

ఈ మేరకు మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మధ్య దీనిపై అంగీకారం కుదిరింది. గురువారం ఇరువురు ప్రధాన మంత్రులు అమరావతి నిర్మాణంపై సంయుక్త ప్రకటన చేశారు.
అమరావతితో పాటు మహారాష్ట్రలోని పుణే, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాల అభివృద్ధికి భారత్, బ్రిటన్లు సంయుక్తంగా కృషి చేయనున్నట్లు ఇరువురు ప్రధానులు ప్రకటించారు. భారత ప్రభుత్వం చేపట్టిన పట్టణాభివృద్ధి లక్ష్యాలకు బ్రిటన్ సహకరిస్తుందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications