హైద్రాబాద్ అవసరంలేదు!: విశాఖ కోసం కిషోర్ బ్యాటింగ్

తెలంగాణేతర ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉన్నా ఉమ్మడి రాజధానిగా ప్రకటించనవసరం లేదన్నారు. విశాఖపట్నంను మాత్రమే రాజధానికాగల నగరమని 1953లోనే జస్టిస్ వాంచూ కమిటీ నివేదిక ఇచ్చిందంటూ తన లేఖతో దాన్ని జతపరిచారు.
పళ్లం రాజుకు సమైక్య సెగ
కేంద్రమంత్రి పళ్లం రాజు, ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజులు రచ్చబండలో పాల్గొనేందుకు రాగా సమైక్యవాదులు వారిని అడ్డుకున్నారు. విభజనను అడ్డుకోకుండా ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరుజిల్లాలో ఎంపీ చింతా పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జిల్లాలో వరుసగా మూడో రోజూ రచ్చబండకు సమైక్య సెగ తగిలింది.
బుచ్చినాయుడు కండ్రిగ సభలో తిరుపతి ఎంపీ చింతా మోహన్ ప్రసంగం మొదలుపెట్టి సోనియా పేరు చెప్పగానే జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు. సోనియా సమైక్య ద్రోహి, ఆమె పేరు ఎత్తవద్దంటూ సభను అడ్డుకున్నారు. దీంతో సభను అర్థంతరంగా ముగించి ఎంపీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో జరిగిన రచ్చబండలో ఎంపీ కనుమూరి బాపిరాజుకు సమైక్య సెగ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లం రాజును సమైక్యవాదులు అడ్డుకుని ఆందోళనకు దిగారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications