హైద్రాబాద్ అవసరంలేదు!: విశాఖ కోసం కిషోర్ బ్యాటింగ్

తెలంగాణేతర ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉన్నా ఉమ్మడి రాజధానిగా ప్రకటించనవసరం లేదన్నారు. విశాఖపట్నంను మాత్రమే రాజధానికాగల నగరమని 1953లోనే జస్టిస్ వాంచూ కమిటీ నివేదిక ఇచ్చిందంటూ తన లేఖతో దాన్ని జతపరిచారు.
పళ్లం రాజుకు సమైక్య సెగ
కేంద్రమంత్రి పళ్లం రాజు, ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజులు రచ్చబండలో పాల్గొనేందుకు రాగా సమైక్యవాదులు వారిని అడ్డుకున్నారు. విభజనను అడ్డుకోకుండా ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరుజిల్లాలో ఎంపీ చింతా పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జిల్లాలో వరుసగా మూడో రోజూ రచ్చబండకు సమైక్య సెగ తగిలింది.
బుచ్చినాయుడు కండ్రిగ సభలో తిరుపతి ఎంపీ చింతా మోహన్ ప్రసంగం మొదలుపెట్టి సోనియా పేరు చెప్పగానే జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు. సోనియా సమైక్య ద్రోహి, ఆమె పేరు ఎత్తవద్దంటూ సభను అడ్డుకున్నారు. దీంతో సభను అర్థంతరంగా ముగించి ఎంపీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో జరిగిన రచ్చబండలో ఎంపీ కనుమూరి బాపిరాజుకు సమైక్య సెగ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లం రాజును సమైక్యవాదులు అడ్డుకుని ఆందోళనకు దిగారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications