మీరు సూపర్బ్, బెజవాడలో మా ఇంటికి రండి: ఏపీ మంత్రి, టీ కాంగ్రెస్ చీఫ్
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య సోమవారం నాడు ఆసక్తికర సంభాషణ సాగింది. ఏపీ, తెలంగాణ శాసన సభలు జరుగుతున్న విషయం తెలిసిందే.
సోమవారం ఇరు రాష్ట్రాల సభల అనంతరం ఇరువురు నేతలు బయటకు వచ్చారు. ఉత్తమ్, దేవినేనిలు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఈ సమయంలో వారిద్దరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి దేవినేనికి ఉత్తమ్ కితాబిచ్చారు.

పక్క పక్కనే ఉన్న నియోజకవర్గాల వాళ్లమని, కాబట్టి కలిసి ఉండాలని ఉత్తమ్ చెప్పారు. దానికి దేవినేని సానుకూలంగా స్పందించారు. ఎప్పుడైనా విజయవాడకు వస్తే తమ ఇంటికి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేవినేని సూచించారు. కాగా, ఈ నెల 7వ తేదీన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications