సీఎం జగన్తో మాజీ కేంద్రమంత్రి సురేశ్ ప్రభు భేటీ, రాజకీయాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు సమావేశమయ్యారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో కేంద్రమంత్రి భేటీ అయ్యారు. మధ్యాహ్నాం సురేశ్ ప్రభు దంపతులు లంచ్ కూడా చేశారు. తర్వాత జగన్-సురేశ్ ప్రభు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.
ఏపీ రాజకీయాలు, సంక్షేమ పథకాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ప్రధాని మోడీతో సురేశ్ ప్రభుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకోసమే సురేశ్ ప్రభుతో వివిధ అంశాలపై సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.

రాజధానిపై జీఎన్ రావు కమిటీ వేసిన అంశంపై మంత్రివర్గ సమావేశంలో శుక్రవారం చర్చించారు. అయితే సురేశ్ ప్రభు వస్తున్నారని తెలిసి మంత్రివర్గ సమావేశాన్ని త్వరగా ముగించినట్టు తెలుస్తోంది.

సీఎం జగన్ను నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ చైర్ పర్సన్ నందకుమార్ సాయి కూడా మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. సీఎం జగన్కు పుష్పగుచ్చం అందజేసి, జ్ఞాపికను కూడా బహుకరించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జగన్.. సాయికి వివరించినట్టు తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications