'వైసీపీ తరపున బాబుకు సన్మానం', 'రాజకీయ వ్యాపారం చేస్తున్న బాబు'
రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎత్తిపోతలతో నదులను అనుసంధానం చేస్తామంటూ సీఎం చంద్రాబాబు, మంత్రి దేవినేని రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఆగస్టు 15లోగా గోదావరి నుంచి కృష్ణా నదికి లీటర్ నీటిని తరలించినా వైయస్ఆర్ కాంగ్రెస్ తరుపున సీఎం చంద్రబాబుకు సన్మానం చేస్తామని అన్నారు.

రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు: బొత్స
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం లేదని, రాజకీయ వ్యాపారం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోచుకుని దాచుకోవాడనికే అనే విధంగా ప్రభుత్వ పాలన ఉందన్నారు.
మొన్న జరిగిన ఎమ్మార్వో దాడి ఘటనలో ప్రభుత్వం ఎమ్మెల్యేకు అండగా నిలబడమేనని అన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెబుతున్న బాబు, సింగపూర్లో ఉన్న వారి భాగస్వాములను వ్యాపారం చేయడానికే తీసుకువచ్చారని ఆరోపించారు. దీనిపై మరిన్ని ఆధారాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications