ఏపీలోనూ కంటి వెలుగు.. వచ్చేనెల 10 నుంచే అమలు...
ఆంధ్రప్రదేశ్లోనూ కంటి వెలుగు పథకం అమలు కాబోతుంది. వచ్చేనెల 10 నుంచి లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో కంటివెలుగు పథకం ప్రారంభించి .. వైద్య పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. కొందరికీ కళ్లద్దాలు ఇవ్వగా .. మరికొందరికీ ఆపరేషన్లు కూడా చేశారు.

అక్టోబర్ 10 నుంచి ఏపీలో కంటి వెలుగు ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కీనింగ్ చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ఐదు దశల్లో అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తొలి రెండు దశల్లో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటి బేస్ ఆధారంగా కంటి పరీక్షలు చేస్తారు.
జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా కంటి వెలుగు పథకం కొనసాగుతుంది. కలెక్టరర్ల ఆధ్వర్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీలు కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని పేదలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అవసరమైన వారికి ఆపరేషన్ కూడా చేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పథకాన్ని ఆదర్శంగా తీసుకొని .. ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని నిర్వహిస్తున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications