వీడు ఓ తండ్రేనా .. ఐదేళ్ళ కూతురిపై కామ వాంఛ తీర్చుకున్న మానవ మృగం ; విజయవాడలో దారుణం
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కామ పిశాచిలా మారి కూతురి జీవితాన్నే నాశనం చేశాడు. అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల కన్నబిడ్డ పై అత్యాచారానికి ఒడిగట్టాడు. కన్న కూతురు, చిన్న పిల్ల అని కూడా చూడకుండా బాలికపై అత్యాచారం చేసిన తండ్రిపై, తల్లి ఫిర్యాదు చేసింది. ఏ తండ్రి చేయని దారుణానికి ఒడిగట్టిన భర్త ఒక మానవ మృగం అని తెలుసుకుని అతనికి శిక్ష పడటం కోసం న్యాయ పోరాటానికి దిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న దారుణ ఘటన కు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
విజయవాడలో
కీచక
తండ్రి
..
కన్నబిడ్డపైనే
దారుణం
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
ఓ
కన్నతండ్రి
కీచకుడిగా
మారాడు.
కృష్ణా
జిల్లా
విజయవాడలో
కడుపున
పుట్టిన
కూతురుపై
కామవాంఛ
తీర్చుకున్నాడు.
కసాయి
తండ్రి
కన్నబిడ్డ
జీవితాన్ని
నాశనం
చేశాడు.
మృగంలా
ప్రవర్తించి
అయిదేళ్ల
బాలికపై
దారుణంగా
అత్యాచారానికి
ఒడిగట్టాడు.
విజయవాడలోని
స్కూల్
ఆఫ్
ప్లానింగ్
అండ్
ఆర్కిటెక్చర్
కాలేజీ
తో
పాటు
వికాస్
ఇంజనీరింగ్
కాలేజీలో
ఫిజికల్
డైరెక్టర్
గా
పని
చేస్తున్న
చినబాబు
అనే
వ్యక్తి
కొన్నేళ్ళ
క్రితం
ప్రేమించి
పెళ్లి
చేసుకున్నాడు.
వారిద్దరికీ
ఒక
పాప
జన్మించింది.
ప్రస్తుతం
ఆ
పాప
వయసు
5
సంవత్సరాలు.
భార్య
ఇంట్లో
లేని
సమయంలో
ఐదేళ్ళ
కన్నబిడ్డపై
లైంగిక
దాడి
వావివరుసలు
మరచి,
కన్న
బిడ్డ
అన్న
విచక్షణ
మరచి,
మానవ
సంబంధాలకు,
రక్త
బంధాలకు
అర్ధం
లేకుండా
చేస్తూ
ముక్కుపచ్చలారని
ఐదేళ్ల
చిన్నారిపై
కామంతో
కళ్లు
మూసుకుపోయిన
తండ్రి
నీచపు
పనికి
ఒడిగట్టాడు.
అయిదేళ్ల
చిన్నారిపై
అత్యాచారం
చేశాడు.
నొప్పితో
చిన్నారి
ఏడుస్తున్నా
సరే
వదలకుండా
తన
కామ
వాంఛ
తీర్చుకున్నాడు.
భార్య
ఇంట్లో
లేని
సమయం
చూసి
బాలికపై
పశువులా
దాడి
చేశాడు.
తండ్రి
చేసిన
పనితో
తీవ్రమైన
నొప్పితో
బాధపడుతున్న
బాలికను
ఇంటికి
వచ్చిన
తర్వాత
తల్లి
ప్రశ్నించింది.
నొప్పితో
ఏడుస్తున్న
బాలిక
..
తండ్రి
చేసిన
పని
తెలుసుకున్న
తల్లి
పోలీసులకు
ఫిర్యాదు
అనుమానం
వచ్చి
బాలిక
నొప్పి
అన్న
శరీర
భాగాలను
పరిశీలించింది
.
ఏం
జరిగిందో
చెప్పాలని
అడగ్గా
బాలిక
తండ్రి
తనతో
ఏం
చేసాడో
తల్లితో
జరిగిందంతా
చెప్పింది.
దీంతో
ఒక్కసారిగా
షాక్
తిన్న
తల్లి
ప్రేమించి
పెళ్లి
చేసుకున్న
వాడే
కూతురిపై
అత్యాచారానికి
పాల్పడటం
జీర్ణించుకోలేక
పోయింది.
ఓ
మానవ
మృగాన్ని
పెళ్లి
చేసుకున్నానని
వాపోయింది
.
భర్త
అకృత్యంపై
వెంటనే
దిశ
పోలీస్
స్టేషన్
లో
ఫిర్యాదు
చేసింది.
దీంతో
తండ్రిపై
పోక్సో
చట్టం
కింద
పోలీసులు
కేసు
నమోదు
చేశారు.
బాలికపై
అత్యాచారానికి
పాల్పడిన
తండ్రి
ప్రస్తుతం
పరారీలో
ఉన్నాడు
.
పోక్సో
చట్టం
క్రింద
కేసు
నమోదు
..
పరారీ
లో
ఉన్న
తండ్రి
కోసం
గాలింపు
భార్య
కేసు
పెట్టిన
విషయం
తెలుసుకొని
భార్యకు
ఫోన్
చేసి
బెదిరింపులకు
పాల్పడుతున్నాడు.
కేసు
ఉపసంహరించుకోవాలని
భార్యకు
చెప్తున్నాడు.
అయినప్పటికీ
కన్నబిడ్డనే
కాటేసిన
కర్కశ
తండ్రిపై
ఆ
తల్లి
న్యాయపోరాటానికి
దిగింది.
ఇక
పరారీలో
ఉన్న
నిందితుడిని
పట్టుకునేందుకు
పోలీసులు
ప్రయత్నిస్తున్నారు.
తండ్రి
చేతిలో
అత్యాచారానికి
గురైన
బాలికను
ఆసుపత్రికి
పంపించి
వైద్య
చికిత్స
అందిస్తున్నారు.
ఈ
విషయం
తెలిసిన
స్థానికులు
ఒక్కసారిగా
షాక్
కు
గురయ్యారు.
కన్నబిడ్డపైనే
ఘాతుకానికి
పాల్పడ్డ
నిందితుడు
కళాశాలలో
ఫిజికల్
డైరెక్టర్
కావటంతో
విద్యార్థుల
పట్ల
ఇంకా
ఎలా
ప్రవర్తిస్తున్నాడో
అన్న
అనుమానాలు
వ్యక్తం
చేస్తున్నారు
.
సభ్య
సమాజం
సిగ్గుతో
తల
దించుకునే
ఘటన
సభ్య
సమాజం
సిగ్గుతో
తలదించుకునేలా
కంటికి
రెప్పలా
కాపాడాల్సిన
తండ్రులే
పిల్లల
జీవితాలను
ఛిద్రం
చేస్తున్న
ఘటనలు
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
నిత్యకృత్యంగా
మారుతున్నాయి.
అభం
శుభం
తెలియని
పసి
మొగ్గల
జీవితాలు
మొగ్గలోనే
నాశనం
అవుతున్నాయి.
బాలికల
రక్షణకు
ప్రభుత్వాలు
ఎన్ని
చట్టాలు
చేసినా
ఆ
చట్టాలు
కాగితాల
వరకే
పరిమితం
అవుతున్నాయి.
ఇలాంటి
ఘటనలపై
మహిళాలోకం
ఆందోళన
వ్యక్తం
చేస్తుంది.
కామాంధులకు
కఠిన
శిక్షలు
పడేలా
చెయ్యాలని
ప్రభుత్వాలకు
డిమాండ్
చేస్తుంది.