వాయుగుండంగా మారనున్న అల్పపీడనం .. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశం
హైదరాబాద్ : వరుణ దేవుడి కరుణ కోసం రైతన్న ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందనే వాతావారణ శాఖ అంచనాలతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అయితే మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందనే చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.

అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని వెల్లడించింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలుుల వీచే అవకాశం ఉందని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దిన వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల శాఖ హెచ్చరిక జారీచేసింది. మరోవైపు తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణశాఖ అప్రమత్తతతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications