విషాదం:విషవాయువులు లీకై ఐదుగురు మృతి
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లవారి చెరువులో ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో గురువారం ఉదయం విషవాయువులు వెలువడ్డాయి.రసాయన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఆ ప్రమాదం చోటుచేసుకొంది.
ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డురాంబాబు, తోట శ్రీనువాస్, జక్కంశెట్టి ప్రవీణ్ లు మృతి చెందారని గుర్తించారు.

More From
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications