మస్తాన్రెడ్డి నామినేషన్ ఉపసంహరణ, గాలి సరస్వతమ్మ ఎన్నిక ఏకగ్రీవం
చిత్తూరు: చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. అయితే ఈ విషయాన్ని ఈ నెల 7వ తేదిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది.
Recommended Video

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండు మాసాల క్రితం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో చిత్తూరు స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో టిడిపి తరపున గాలి సతీమణి సరస్వతమ్మ నామినేషన్ దాఖలు చేశారు.

గాలి సతీమణికి మద్దతుగా రాష్ట్రంలో కొంత కాలంగా కొనసాగుతున్న సంప్రదాయాల ప్రకారంగా విపక్షాలు
ఈ స్థానంలో పోటీకి నామినేషన్ దాఖలు చేయలేదు. అయితే మస్తాన్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. కానీ, శుక్రవారం నాడు మస్తాన్ రెడ్డి కూడ నామినేషన్ ఉపసంహరించుకొన్నారు.
ఈ స్థానానికి బరిలో ఉన్న వారిలో టిడిపి అభ్యర్ధి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మ ఒక్కరే.దీంతో ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నెల 7వ తేదిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications