మహేష్బాబు దత్తత, ఎన్నికలముందే ప్లాన్: జయదేవ్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలో గల బుర్రిపాలెం గ్రామాన్ని తన బావమరిది, ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు త్వరలో దత్తత తీసుకుంటారని గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ చెప్పారు.

స్థానికంగా ఉన్న జెడ్పీ హైస్కూలు ఆవరణలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు గల్లా జయదేవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుర్రిపాలెంను దత్తత తీసుకొని, స్మార్ట్ విలేజ్గా మార్చాలని తాను, హీరో మహేష్ బాబు ఎన్నికలకు ముందే అనుకున్నామన్నారు.
ప్రజాప్రతినిధులు స్వగ్రామం, అత్తగారి ఊర్లను దత్తత తీసుకోకుండదన్న నిబంధనలు ఉండటంతో అది కార్యరూపం దాల్చలేదన్నారు. దీంతో తన భార్య, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మ తెనాలి మండలం కంచర్లపాలెంను, తన బావమరిది మహేష్ బాబు అతని స్వగ్రామాన్ని దత్తత తీసుకోనున్నారని చెప్పారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications