వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం తాగించి యువతిపై గ్యాంగ్ రేప్: వేరే రక్తం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో కీచకులు బరి తెగించి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమెకు మద్యం తాగించి ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

Girl gang raped in Mahaboobnagar district

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం సిరిసిల్ల మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పాజిటివ్ గ్రూప్ రక్తానికి బదులు ఎ పాజిటివ్ రక్తం ఎక్కించారు.

దీంతో స్వరూప అనే మహిళ మరణించిందని బంధువులు ఆరోపించారు. వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

English summary
A girl has been gang raped in Mahaboobanagar district. Unidentified persons resorted to gang rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X