తిరుమలలో ముదురుతోన్న అన్యమత వివాదం: డిప్యూటీ ఈవోపై చర్యలకు డిమాండ్
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటీ ఈవో స్థాయి అధికారిణి ఇటీవల చర్చికి వెళ్లడం, అదీ టిటిడి సమకూర్చిన కారులో కావడం వివాదానికి దారి తీసింది. ఈ అంశాన్ని హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు తీవ్రంగా పరిగణించడంతో వివాదం ముదురుతోంది.
డిప్యూటీ ఈవో కేడర్లో ఉన్న వారే ఇలా చేస్తే ఎలాంటి సందేశం వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆ అధికారిణిపై గతంలో ఉన్న ఆరోపణల రీత్యా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మఠాధిపతులు ఇప్పటికే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు.

హిందూ ధార్మిక సంస్థలు నిరసన వ్యక్తం చేయడంతో ఈవో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీనిపై టీటీడీ ఉద్యోగ సంఘాలు మాత్రం డిప్యూటీ ఈవో తప్పేమి లేదని, చర్చిలోని స్నేహితురాలిని కలవడానికే ఆమె అక్కడికి వెళ్లారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన చిత్రం కూడా పాతది అని చెబుతున్నారు.
కాగా, డిప్యూటీ ఈవో స్థాయి అధికారి స్నేహలత టీటీడీ వాహనంలో చర్చికి వెళ్తున్నారని హిందూ పరిరక్షణ సంఘాలు ఆందోళనలు చేస్తుండటంతో విషయం వెలుగు చూసింది. కాగా అధికారులు ఈ విషయమై విచారణ చేపట్టారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications