వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతపురంలో వింత: బోరు వేయకుండా ఊబికి వచ్చిన నీళ్లు!

అనంతపురం జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని గుంగోడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస ఆచారి పొలంలో బోరు వేయగా విద్యుత్ మోటార్ అవసరం లేకుండా నీరు ఉబికి వచ్చ

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని గుంగోడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస ఆచారి పొలంలో బోరు వేయగా విద్యుత్ మోటార్ అవసరం లేకుండా నీరు ఉబికి వచ్చింది.

ఈ వింత జరిగి నెల రోజులు కూడా గడవక ముందే ఇలాంటి ఘటనే జిల్లాలో మరొకటి చోటు చేసుకుంది. అయితే ఇది ఎవరి ప్రమేయం లేకుండా జరగడం గమనార్హం. బోర్ వేయకుండానే నీళ్లు ఉబికి వచ్చాయి.

Ground water from old well in Anantapur

చిలమత్తూరు మండలం గొల్లపల్లిలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో గొల్లపల్లిలో నారాయణప్పకు చెందిన బావిలో పిడుగు పడింది.

ఆ బావి ముప్పై ఎల్లుగా ఎండిపోయి ఉంది. పిడుగు పడటంతో ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. అటువైపు వెళ్తున్న గ్రామస్తులు బావిలో ఉబికి వస్తున్న నీటిని చూసి ఆశ్చర్యపోయారు. వింతను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.

English summary
Water came out from well in Anantapur district, after fall thunderbolt on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X