"విశాఖలో లోకేష్ భూదందా.. వెయ్యి కోట్ల విలువైన భూముల్ని కబ్జా!"
విశాఖపట్నం : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ భూ దందాలకు పాల్పడుతున్నారంటూ విశాఖ వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్.

విశాఖలోని సర్య్యూట్ హౌజ్ సమీపంలో ఉన్న వెయ్యి కోట్ల విలువైన భూములను లోకేష్ కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోబోమన్న తరహాలో కామెంట్స్ చేసిన అమర్నాథ్.. కబ్జాలకు పాల్పడేవారిపై వైసీపీ పోరాడుతుందని తెలిపారు. మరి లోకేష్ పై చేసిన ఈ వ్యాఖ్యలకు టీడీపీ ఎలా స్పందిస్తుందన్నేది వేచి చూడాలి. లోకేష్ పై ఆరోపణలను స్థానిక టీడీపీ నేతలు తిప్పికొడుతారా లేక చూసీ చూడనట్టు వదిలేస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications