Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు:ఆర్కే ఉన్నాడా?

విశాఖపట్నం:ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్‌ దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పుల జరుగుతున్నట్లు తెలిసింది. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఈ కాల్పుల పోరాటం కొనసాగుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాల్పులు,ఆర్కే గురించి పోలీసులను మీడియా ప్రశ్నించగా కాల్పులు జరుగుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు.

Gun fire between Greyhounds and Maoists in Andhra-Odisha border: Is RK right there?

అయితే ఆ ప్రాంతంలో ఆర్కే ఉన్నాడా లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలపారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్న విషయాన్ని నిర్థారించారు. అయితే దండకారణ్యంలో మావోయిస్ట్ ల సమాచారం పోలీసులకు తెలియడంతో పెద్ద స్కెచ్ వేశారని, ఈ కాల్పుల్లో పోలీసులదే పైచేయి అవచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+