టిడిపి బంద్కు హరికృష్ణ మద్దతు: పయ్యావుల సూచన

సోనియాకు రూచి చూపించాలి: పయ్యావుల
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ మద్దతును యూపిఏ ప్రభుత్వానికి ఉపసంహరించుకుంటున్నట్లుగా రాష్ట్రపతికి, సభాపతికి లేఖలు ఇవ్వాలని టిడిపి నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
యూపిఏకు మద్దతు ఉపసంహరిస్తే కేంద్రం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని, అప్పుడు తెలంగాణ ప్రక్రియ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలుగు వారితో పెట్టుకుంటే ఏ గతి పడుతుందో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రూచి చూపించాలన్నారు.
సీమాంధ్రలో బంద్
విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. ఎపిఎన్జీవోలు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, విద్యార్థి ఐకాసలు బందుకు పిలుపునిచ్చాయి. కావూరి సహా కేంద్రమంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో సోనియా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పారామిలటరీ దళాలు మార్చ్ ఫాస్ట్ చేశాయి.
సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో విద్యాసంస్థలు, దుకాణాలు, వివిధ సంస్థలు, ఉద్యోగులు స్వచ్చంధంగా బందులో పాల్గొంటున్నారు. పలుచోట్ల ఆందోళన చేస్తున్న నాయకులను, సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద టిడిపి నేతలు, ఎపిఎన్జివోలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications