వర్షాలు, అద్భుతం: తిరుమలలో నామాలుగా జలపాతం, కాళహస్తిలో లింగాన్ని తాకిన జలం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, ఎస్పీఎస్ నెల్లూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. వాగులు పొంగుపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. గత యాభై ఏళ్లలో కురవని వర్షం చూశామని చాలామంది చెబుతున్నారు.
భారీ వర్షాల కారణంగా తిరుమల కొండల్లో భక్తులకు జలధారలు కనువిందు చేస్తున్నాయి. ఓ చోట రెండు రోజుల క్రితం జలధార శ్రీవారి తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ భక్తులను అలరించింది. ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం సమీపంలో ఈ దృశ్యం కనిపించింది.

తాజాగా, శుక్రవారం నాడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేండాం సమీపంలోని బైరవకోన వద్ద జలపాతం నుంచి వస్తున్న నీరు... శివలింగాన్ని తాకుతూ అందర్నీ ఆకట్టుకుంటుంది. తిరుమలలో, శ్రీకాళహస్తిలో భక్తులకు ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
More From
-
బంగాళాఖాతంపై మరింత విస్తరించిన ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications