కిరణ్పై చర్యలు: వీహెచ్, దేశభద్రతకే లేదు: ధూళిపాళ్ళ

రాష్ట్ర విభజన ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం వేగంగా పూర్తి చేస్తోందని ఆయన అన్నారు. ఈ సమయంలో కిరణ్కుమార్ రెడ్డి సమైక్యవాదినని ప్రకటించడమేంటని వీహెచ్ మండిపడ్డారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిరణ్కుమార్ రెడ్డిపై అధిష్టానం తగిన చర్య తీసుకుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో తమ పార్టీ 15 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు.
దేశభద్రతకే భరోసా లేదు..సీమాంధ్రకేలా: ధూళిపాళ్ల
హైదరాబాద్: దేశ భద్రతకే భరోసా ఇవ్వని ప్రధాని మన్మోహన్ సింగ్, సీమాంధ్ర ప్రజలకు భరోసా ఇస్తామనడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన పార్టీలు డిమాండ్ చేయడంతో శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడాలని సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ఎంపీలు ఇప్పుడు యాచించడం సిగ్గు చేటని నరేంద్ర అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications