చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులకు హైకోర్టులో షాక్
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు(బోండా ఉమ)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బోండా దంపతులతోపాటు మరో 9మందపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విజయవాడలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని ఎమ్మెల్యే బోండా ఉమ కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమ కబ్జా చేశారని బాధితుడు రామిరెడ్డి కోటేశ్వరరావు నగర కమిషనర్కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో ఎమ్మెల్యే ఉమ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. అయినా పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయకపోవడంతో కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.
Recommended Video

ఈ క్రమంలో బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులతోపాటు 9మందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు విజయవాడ పోలీసులను ఆదేశించింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications