నాలోనూ లోపాలున్నాయి.. తెలుసుకున్నా.. సరి చేసుకుంటా: లోకేష్
తనలో ఉన్న లోపాలేమిటో తెలిశాయని టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ నిర్వహించిన వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలో పాల్గొన్న లోకేష్ అనంతరం మాట్లాడారు.
అమరావతి: తనలో ఉన్న లోపాలేమిటో తెలిశాయని టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ నిర్వహించిన వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలో పాల్గొన్న లోకేష్ అనంతరం మాట్లాడారు.
ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయని, అయితే ఆ లోపాలను సవరించుకోగలిగినంత వరకు సవరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని లోకేష్ వ్యాఖ్యానించారు. తాను కూడా ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నానని అన్నారు.

ఈ వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష ద్వారా తాను తెలుసుకున్న తనలోని లోపాలను సవరించుకునేందుకు మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు శిక్షణ కోసం వెళ్తున్నానని ఆయన తెలిపారు.
ఈ వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష ఇచ్చిన ఫలితాలు బాగుంటే పార్టీలో కీలంగా వ్యవహరించే గ్రామ స్థాయి నేతల వరకు ఈ పరీక్షను నిర్వహించాలని హైకమాండ్ భావిస్తోందని లోకేష్ పేర్కొన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications