బిజెపిలోకి నో: పనబాక, కిరణ్ చెప్పినా వినను: పంతం

కాగా, పనబాక లక్ష్మిని పలువురు సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో పనబాక వర్గీయులు ఎదురు దాడికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తతత ఏర్పడింది.
సిఎం చెప్పినా వినను: పంతం గాంధీ
తాను రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయనని ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినా తాను వినేది లేదన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇంకా సమైక్యానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు.
కోరితే సంతకం చేశా: తుని ఎమ్మెల్యే
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి కోరితే తాను సంతకం చేశానని కానీ, రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం ఎవరి పేరు చెబితే వారికే ఓటేస్తానని తుని ఎమ్మెల్యే అన్నారు.
సోనియా ఆత్మహత్య చేసుకునే వారు: కెఈ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలుగు వచ్చి ఉంటే సీమాంధ్రులు పెట్టిన శాపనార్థాలు విని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వారని తెలుగుదేశం పార్టీ నేత కెఈ అన్నారు. కొత్త రాజధానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుండి వస్తాయో చెప్పాలని ప్రశ్నించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications