మేం సిద్ధం, వైసీపీ ఎంపీలు అలా చేయకుంటే కుట్రే: రాజీనామాలపై బాబు, దేశ రాజకీయాల్లో మార్పుకోసం
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా ఆమోదించుకొని ఉప ఎన్నికలకు రావాలని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సవాల్ చేశారు. మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2019 ఎన్నికలకు ఉప ఎన్నికలు రెఫరెండం అన్నారు. ఉప ఎన్నికలు రాకుంటే రాజకీయ కుట్ర చేస్తున్నట్లే అన్నారు.
2019లో కేంద్రంలో బీజేపీ రాదని, ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఏపీలో 54 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పారు. పోలవరాన్ని బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు అడ్డుకుంటే ప్రజలు క్షమించరని చెప్పారు.

పోలవరం పూర్తి కావాలంటే కేంద్రం సహకరించాలన్నారు. కానీ కేంద్రం సహకరించడం లేదన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఓవైపు టీడీపీ కేంద్రంతో పోరాడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనపై వంచన దీక్ష చేస్తోందన్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications