కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణ
కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కోన్నారు. గుంటూరులో మీడీయాతో కన్నా మాట్లాడారు.
Recommended Video

ఈ నేపథ్యంలోనే ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణపేదలకు 10 శాతం కేంద్రం కల్పించిన రిజర్వేషన్లలో, సామాజికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. వెనకబడిన సామాజిక వర్గాలకోసం రిజర్వేషన్లు కేటాయించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లకు సంబంధించి అధికారికంగా మంజునాథ కమిషన్ వేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

కాగా టీడీపీ ప్రభుత్వం కాపులకు ప్రత్యేకంగా 5శాతం రిజర్వేషన్ కేటాయించిన నేపథ్యంలోనే నూతనంగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నిర్ణయంపై సమీక్ష చేసింది. ఇందులో బాగంగానే అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లు అన్ని కులాల వారికి చెందుతుతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే..
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications