ఏలూరు మేయర్గా మళ్లీ నూర్జహాన్ -పవన్-బీజేపీ తుస్, టీడీపీకి 3 -ఎన్నికల పూర్తి ఫలితాలివే
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ మరోసారి ఏలూరు బల్దియాను కైవసం చేసుకుంది. కోర్టు వివాదాల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగా ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు జరగ్గా, విపక్ష టీడీపీ కేవలం 3 సీట్లుకు పరిమితమైంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన-బీజేపీ కూటమికి ఒక్క సీటూ దక్కలేదు.
సాయిరెడ్డి, సజ్జల మధ్య ఆధిపత్య పోరు -జగన్ 100 తప్పులను మోదీ కాస్తారా? -వైసీపీ ఎంపీ రఘురామ తాజా
జగన్ ప్రభంజనం..
ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి. అందులో మూడు సీట్లను ఎన్నికలను ముందే వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, ఇవాళ 47 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. తుతి ఫలాతాలు కలిపి, వైసీపీ మొత్తం 47 డివిజన్లను గెలుచుకోగా, టీడీపీ కేవలం 3 డివిజన్లలోనే సత్తా చాటుకుంది. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారని వైసీపీ నేతలు చెప్పారు.
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్
చంద్రబాబు 3, పవన్-సోముకు 0
ఏపీ
మున్సిపల్
ఎన్నికల
ఫలితాల
సినారియో
ప్రకారం
ఏలూరు
కార్పొరేషన్
లో
వైసీపీ
గెలుపు
ఊహించిందే
అయినప్పటికీ,
టీడీపీ
అంతో
ఇంతో
పోటీ
ఇస్తుందని,
గుంటూరు,
విశాఖపట్నం
మాదిరిగా
చెప్పుకోదగ్గ
స్థాయిలో
సీట్లు
సాధిస్తుందని
అంతా
భావించారు.
కానీ
చివరికి
3
సీట్లతోనే
టీడీపీ
సరిపెట్టుకుంది.
28,
37,
47వ
డివిజన్లలో
టీడీపీ
అభ్యర్థులు
గెలుపొందారు.
ఇక
పవన్
కల్యాణ్,
సోము
వీర్రాజులు
ఉధృతంగా
ప్రచారం
చేసినా,
జనసేన-బీజేపీ
కూటమికి
ఒక్క
సీటూ
దక్కలేదు.
కాగా,
Recommended Video
మేయర్ గా మళ్లీ నూర్జహాన్..
రిజర్వేషన్ ప్రకారం ఏలూరు మేయర్ పదవిని ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. వైసీపీ తన మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పేరును ఖరారు చేసింది. 50 డివిజన్ నుంచి నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. కాగా, మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారిని సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగు రు డిప్యూటీ మేయర్లను కూడా వైసీపీ ప్రకటించింది.ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. డివిజన్ల వారీగా ఏలూరు కార్పొరేటర్లుగా విజేతలైనవారి జాబితా ఇదే..
1వ
డివిజన్
ఎ.రాధిక
(వైసీపీ)
విజయం
2వ
డివిజన్
:
వైసీపీ
అభ్యర్ధి
నరసింహారావు
787
ఓట్ల
మెజార్టీతో
విజయం.
3వ
డివిజన్:
బి.అఖిల
(వైసీపీ)
విజయం
4వ
డివిజన్:
డింపుల్
(వైసీపీ)
744
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
5వ
డివిజన్:
జయకర్
(వైసీపీ)
865
ఓట్ల
మెజార్టీతో
విజయం
6వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
చంద్రశేఖర్
1753
ఓట్ల
తేడాతో
గెలుపు
7వ
డివిజన్:
పి.శ్రీదేవి
(వైసీపీ)
822
ఓట్ల
తేడాతో
విజయం
8వ
డివిజన్:
వి.ప్రవీణ్
(వైసీపీ)
28
ఓట్ల
మెజారిటీతో
గెలుపు
9వ
డివిజన్:
జి.శ్రీనివాస్
(వైసీపీ)
534
ఓట్ల
తేడాతో
గెలుపు
10వ
డివిజన్
లో
పైడి
భీమేశ్వరరావు(వైసీపీ)
812
ఓట్లతో
గెలుపు
11వ
డివిజన్:
కోయ
జయగంగ
(వైసీపీ)
377
ఓట్ల
మెజార్టీతో
విజయం
12వ
డివిజన్:
కర్రి
శ్రీను
(వైసీపీ)
468
ఓట్ల
తేడాతో
విజయం
13వ
డివిజన్:
అన్నపూర్ణ
(వైసీపీ)
13339
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
14వ
డివిజన్:
అనూష
(వైసీపీ)
711
ఓట్ల
తేడాతో
గెలుపు
15వ
డివిజన్:
రామ్మోహన్రావు
(వైసీపీ)
83
ఓట్ల
తేడాతో
గెలుపు
16వ
డివిజన్:
వైసీపీ
అభ్యర్థి
గెలుపు
17వ
డివిజన్:
టి.పద్మ
(వైసీపీ)
755
ఓట్ల
తేడాతో
గెలుపు
18వ
డివిజన్:
కేదారేశ్వరి(వైసీపీ
1012
ఓట్ల
మెజార్టీతో
విజయం
19వ
డివిజన్:
వై.నాగబాబు
(వైసీపీ)
1012
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
20వ
డివిజన్:
ఆదిలక్ష్మి(వైసీపీ)
4,320
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
21వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
ఎ.భారతి
835
ఓట్ల
మెజార్టీతో
విజయం
22వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
సుధీర్బాబు
గెలుపు
23వ
డివిజన్:
కె.సాంబ
(వైసీపీ)
1823
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
24వ
డివిజన్:
మాధురి
నిర్మల
(వైసీపీ)
853
ఓట్లతేడాతో
గెలుపు
25వ
డివిజన్:
గుడుపూడి
శ్రీను
(వైసీపీ)
గెలుపు
26వ
డివిజన్:
అద్దంకి
హరిబాబు(వైసీపీ)
1,111
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
27వ
డివిజన్:
బి.విజయ్
కుమార్
(వైసీపీ
687
ఓట్ల
తేడాతో
గెలుపు
28వ
డివిజన్:
టీడీపీ
అభ్యర్థి
గెలుపు
29వ
డివిజన్:
పి.భవానీ(వైసీపీ)
1267
ఓట్ల
తేడాతో
విజయం
30వ
డివిజన్:
పి.
ఉమామహేశ్వరరావు(వైసీపీ)
38
ఓట్ల
మెజార్టీతో
విజయం
31వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
లక్ష్మణ్
471
ఓట్ల
తేడాతో
గెలుపు
32వ
డివిజన్:
సునీత
రత్నకుమారి
(వైసీపీ)
గెలుపు
33వ
డివిజన్:
రామ్మోహన్రావు
(వైసీపీ)
88
ఓట్ల
మెజార్టీతో
విజయం
34వ
డివిజన్:
వై.సుమన్(వైసీపీ)
684
ఓట్ల
తేడాతో
గెలుపు
35వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
జి.శ్రీనివాస్
724
ఓట్ల
తేడాతో
గెలుపు
36వ
డివిజన్:
హేమ
సుందర్
(వైసీపీ)
గెలుపు
37వ
డివిజన్:
టీడీపీ
అభ్యర్థి
విజయం
38వ
డివిజన్:
హేమా
మాధురి(వైసీపీ)
261
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
39వ
డివిజన్
లో
వైసీపీ
క్యాండిడేట్
కె.
జ్యోతి
799
ఓట్ల
తేడాతో
గెలుపు
40వ
డివిజన్:
టి.నాగలక్ష్మి
(వైసీపీ)
758
ఓట్ల
తేడాతో
గెలుపు
41వ
డివిజన్:
కల్యాణి
(వైసీపీ)
547
ఓట్ల
మెజార్టీతో
విజయం
42వ
డివిజన్:
ఏ.
సత్యవతి
(వైసీపీ)
79
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
43వ
డివిజన్:
జె.రాజేశ్వరి
(వైసీపీ)
గెలుపు
44వ
డివిజన్:
పి.రామదాస్(వైసీపీ)
410
ఓట్ల
తేడాతో
గెలుపు
45వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
ముఖర్జీ
1058
ఓట్ల
తేడాతో
గెలుపు
46వ
డివిజన్:
ప్యారీ
బేగం(వైసీపీ)
1,232
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
47వ
డివిజన్:
టీడీపీ
అభ్యర్థి
విజయం
48వ
డివిజన్:
స్వాతి
శ్రీదేవి
(వైసీపీ)
483
ఓట్ల
తేడాతో
విజయం
49వ
డివిజన్:
డి.శ్రీనివాసరావు
(వైసీపీ)
1271
ఓట్ల
తేడాతో
గెలుపు
50వ
డివిజన్:
షేక్
నూర్జహాన్
(వైసీపీ)
1495
ఓట్ల
మెజార్టీతో
గెలుపు