కిరాయి వస్తుంది: టీ-టీడీపీపై కేకే, బాబుకు వ్యతిరేకంగా..
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ బస్సు, రైతుయాత్రల పైన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కే కేశవ రావు మంగళవారం సెటైర్లు వేశారు. తెలంగాణ టీడీపీ బస్సుయాత్ర మంచిదేనని, కనీసం బస్సులకు అయినా కిరాయి వస్తుందన్నారు. నాడు అమరవీరులకు నివాళులు అర్పించని వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు.
అమరవీరుల జాబితాను ఎవరైనా ప్రభుత్వానికి పంపించవచ్చునని తెలిపారు. ఎవరికైనా ప్రభుత్వానికి పంపించేందుకు సిగ్గుగా అనిపిస్తే తమ పార్టీ కార్యాలయానికి పంపించవచ్చునని తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతల పైన తెరాస ఎంపీ వినోద్ కుమార్ కూడా మండిపడ్డారు.

తెలంగాణ టీడీపీ నేతలు చేయాల్సింది బస్సుయాత్ర కాదని, దీక్షలు అన్నారు. అది కూడా వారి పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా దీక్ష చేయాలన్నారు. దిగువ సీలేరు విద్యుత్ కోసం వారు దీక్ష చేస్తే బాగుంటుందన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. దిగువ సీలేరు విద్యుత్ ఇవ్వాలని వారు పోరాడాలన్నారు. తెలంగాణ పైన చంద్రబాబుకు ప్రేమ ఉంటే దిగువ సీలేరు నుండి విద్యుత్ ఇవ్వాలన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications